పీఆర్సీ కోసం మున్సిపల్ ఉద్యోగుల నిరసన | Municipal employees protest to implement Pay Revision Commission in Ananthapur | Sakshi
Sakshi News home page

పీఆర్సీ కోసం మున్సిపల్ ఉద్యోగుల నిరసన

Jan 29 2015 11:57 AM | Updated on Oct 16 2018 6:47 PM

వేతన సవరణ అమలు చేయాలంటూ అనంతపురం పురపాలక సంఘం ఉద్యోగులు గురువారం నాడు నిరసన తెలిపారు.

వేతన సవరణ అమలు చేయాలంటూ అనంతపురం పురపాలక సంఘం ఉద్యోగులు గురువారం నాడు నిరసన తెలిపారు.  అనంతపురం పురపాలక సంఘం ఉద్యోగులు గురువారం నాడు విధులు బహిష్కరించి, మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. పీఆర్సీ అమలు వెంటనే చేయాలంటూ పురపాలక సంఘం ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement