సాక్షి, హైదరాబాద్: శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా తనను తప్పించడంపై అసంతృప్తికి గురైన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు.. కేబినెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. గురువారం ఆయన ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డికి రాజీనామా పత్రం సమర్పించనున్నారని శ్రీధర్బాబు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి తీరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేలా ఉందని, ఆ దిశగా ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలకు నిరసనగా కూడా శ్రీధర్బాబు ఈ నిర్ణయానికి వచ్చారని సమాచారం.
వాస్తవానికి మంత్రి బుధవారమే రాజీనామాకు సిద్ధ మయ్యారు. అయితే సహచర సీనియర్ మంత్రులు జానారెడ్డి, పొన్నాల తదితరులు రాజీనామా చేయొద్దని వారించడంతో కొంత సంశయంలో పడ్డారు. తెలంగాణ ఏర్పాటు తుది దశకు చేరిన తరుణంలో రాజీనామా చేస్తే అసెంబ్లీలో విభజన బిల్లు చర్చపై ప్రభావం చూపుతుందని చెప్పి ఆ మంత్రులు శ్రీధర్బాబును బుజ్జగించారు. కానీ శ్రీధర్బాబు మాత్రం తన పట్ల సీఎం వ్యవహరించిన తీరును జీర్జించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కేబినెట్కు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం.
అంతకు ముందు బుధవారం గవర్నర్ను కలిసినపుడు శ్రీధర్బాబు విలేకరులతో మాట్లాడుతూ.. కొత్తగా అప్పగించిన వాణిజ్యపన్నుల శాఖ బాధ్యతలను చేపట్టేది లేదని స్పష్టం చేశారు. శాసనసభా వ్యవహారాల వుంత్రిగా తాను నిబంధనల ప్రకారమే నడచుకున్నానని, ఎక్కడా తప్పులు చే యులేదని అన్నారు. తన శాఖను సీఎం వూర్చిన విషయుం తెలియుగానే తెలంగాణ సీనియుర్ వుంత్రులకు ఆ విషయుం తెలిపానన్నారు. వుంత్రివర్గం నుంచి పూర్తిగా తప్పుకోవాలని నిర్ణరుుంచుకున్నానని, దానికోసం రాజీనావూ లేఖను కూడా సిద్ధం చేసుకున్నానని చెప్పారు. సమష్టిగా నిర్ణయం తీసుకుందామని, అంతా ఒకేసారి వుుందుకు వెళ్దామని సీనియర్లు చెప్పడంతో వెనక్కి తగ్గానన్నారు. సీఎం చర్యలు తెలంగాణకు వ్యతిరేక సంకేతాలు పంపిస్తాయుని చెప్పారు.
శ్రీధర్బాబు రాజీనామా?
Published Wed, Jan 1 2014 10:31 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తక్కెళ్లపాడులో దారుణహత్య
కోల్డ్స్టోరేజ్ల సమస్యల పరిష్కారానికి కృషి
టీడీపీ నేత పెమ్మసానికి నోటి దురుసు ఎక్కువ
అణగారిన వర్గాలకు రాజ్యాధికారం వైఎస్ జగన్తోనే సాధ్యం
నూటికి నూరుపాళ్లు గెలిచేది వైఎస్సార్ సీపీనే
ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తామనడం దుర్మార్గం
సీఎం వైఎస్ జగన్తోనే సువర్ణ పాలన
ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై టీడీపీ దుష్ప్రచారం
No Headline
No Headline
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
Advertisement