ఇనాం భూ సమస్య పరిష్కరిస్తా:మంత్రి అవంతి  | Minister Avanthi Srinivas Inauguration Yarada Viewpoint Restaurant | Sakshi
Sakshi News home page

ఇనాం భూ సమస్య పరిష్కరిస్తా:మంత్రి అవంతి 

Sep 29 2019 3:40 PM | Updated on Sep 29 2019 4:51 PM

Minister Avanthi Srinivas Inauguration Yarada Viewpoint Restaurant - Sakshi

సాక్షి, విశాఖపట్నం: యారాడ సముద్ర తీరంలో రూ.2 కోట్ల వ్యయంతో  ఏపీ టూరిజం ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్‌ రెస్టారెంట్‌ను పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఆదివారం ప్రారంభించారు. అనంతరం యారాడ గ్రామంలో జీవీఎంసీ నిర్మించిన రెండు కమ్యూనిటీ భవనాలను మంత్రి అవంతి,ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ ఇనాం భూ సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.యారాడని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement