తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం పేగ గ్రామంలో 13 మంది గిరిజనులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు.
హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం పేగ గ్రామంలో 13 మంది గిరిజనులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. రెండు రోజుల క్రితమే మావోయిస్టులు వారిని కిడ్నాప్ చేశారు.
ఛత్తీస్గఢ్ సరిహద్దులలో ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనతో పేగ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.