వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి | Man dies of sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి

Feb 18 2016 7:20 PM | Updated on Oct 9 2018 5:43 PM

మండలంలోని లగిసెపల్లి గ్రామంలో గురువారం మధ్యాహ్నం ఉపాధి పనులు చేస్తుండగా వడదెబ్బ తగిలి నెల్లూరు నరసింహమూర్తి (40) అనే వ్యక్తి మరణించాడు.

పాడేరు (విశాఖపట్నం జిల్లా) : మండలంలోని లగిసెపల్లి గ్రామంలో గురువారం మధ్యాహ్నం ఉపాధి పనులు చేస్తుండగా వడదెబ్బ తగిలి నెల్లూరు నరసింహమూర్తి (40)  అనే వ్యక్తి మరణించాడు. తోటి కూలీలు సపర్యలు చేస్తుండగానే నరసింహమూర్తి ప్రాణాలొదిలాడు. ఆయన మరణంతో కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement