పిడుగుపాటుతో వ్యక్తి మృతి | Man dies due to thunderbolt | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుతో వ్యక్తి మృతి

Sep 4 2015 4:20 PM | Updated on Sep 3 2017 8:44 AM

పిడుగు పాటుతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు.

సత్తెనపల్లి (గుంటూరు) : పిడుగు పాటుతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మండలంలోని భట్లూరు గ్రామంలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి గేదెలు మేపుతుండగా పిడుగు పడింది. దీంతో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement