పిడుగుపాటుతో వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుతో వ్యక్తి మృతి

Published Fri, Sep 4 2015 4:20 PM

Man dies due to thunderbolt

సత్తెనపల్లి (గుంటూరు) : పిడుగు పాటుతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మండలంలోని భట్లూరు గ్రామంలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి గేదెలు మేపుతుండగా పిడుగు పడింది. దీంతో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు.

Advertisement
 
Advertisement