విద్యుత్ స్తంభం నుంచి జారిపడి వ్యక్తి మృతి | man died in srikakulam distirict | Sakshi
Sakshi News home page

విద్యుత్ స్తంభం నుంచి జారిపడి వ్యక్తి మృతి

Aug 5 2015 12:30 PM | Updated on Sep 3 2017 6:50 AM

విద్యుత్ స్తంభం నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు.

గార : విద్యుత్ స్తంభం నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా గార మండలం ఉప్పరపేటలో బుధవారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని సాలిహుండం గ్రామానికి చెందిన జల్లు వనజయ్య(48) అనే వ్యక్తి గ్రామంలో  విద్యుత్‌ స్తంభాలకు లైట్లు బిగిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తూ జారిపడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement