కారులో మంటలు.. వ్యక్తి సజీవదహనం | man burnt alive in car accident at rajahmundry | Sakshi
Sakshi News home page

కారులో మంటలు.. వ్యక్తి సజీవదహనం

Aug 13 2014 6:00 PM | Updated on Sep 2 2017 11:50 AM

కారులో మంటలు.. వ్యక్తి సజీవదహనం

కారులో మంటలు.. వ్యక్తి సజీవదహనం

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దానవాయిపేటలో కారులో మంటలు చెలరేగి ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దానవాయిపేటలో కారులో మంటలు చెలరేగి ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. నారాయణపురానికి చెందిన దాసరి సోమరాజు తన మారుతీ కారులో ఇంటర్‌నెట్ సెంటరుకు వెళ్తుండగా అదుపుతప్పి పక్కనే ఉన్న మురుగు కాలువలోకి దూసుకెళ్లింది.

కారులో ఉన్న ఎల్పీజీ కిట్ నుంచి గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న సోమరాజు పూర్తిగా కాలిపోయాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినా, ఫలితం లేకుండా పోయింది. దాంతో అక్కడికక్కడే మరణించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement