మహబూబ్నగర్లో ప్రమాదానికి గురైన వోల్వో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
మహబూబ్నగర్ : మహబూబ్నగర్లో ప్రమాదానికి గురైన వోల్వో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు వివరాలు
ఉమర్ (31), పుట్టియు (28), రామరాజు, సురేంద్ర రాజు
వేదవతి , జ్యోతి (33), మోతి , హజ్మతుల్లా
ఆడారి (27), వెంకటేష్, కిరణ్, నియోబ్, హఫీజ్ (45)
చంద్రశేఖర్, అఖిలేష్సింగ్, రఘువీర్, జమాలుద్దీన్
మహ్మద్ సత్తార్, ప్రియాంకపాలె (23), హరీష్
గాలి మేరీ విజయకుమారి, గాలి బాలసుందర్రాజు
గౌరవ్ విక్రమ్ రాయ్, కిరణ్, సోహెబ్, అజహర్, కృష్ణ
ప్రశాంత్ గుప్తా, మొయిద్దీన్, వెంకటేష్, మంజునాథ
కాగా బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రయాణికుల వివరాలు
మాదా పాషా, యోగేష్, రాజేష్, జయసింగ్, శ్రీకర్