విశాఖజిల్లాలో పురాతన విగ్రహం లభ్యం | lord venkateswara statue got in vizag district | Sakshi
Sakshi News home page

విశాఖజిల్లాలో పురాతన విగ్రహం లభ్యం

Nov 13 2015 7:32 PM | Updated on Sep 3 2017 12:26 PM

విశాఖపట్నం జిల్లాలో శుక్రవారం ఓ పురాతన విగ్రహాం బయటపడింది.

యలమంచిలి: విశాఖపట్నం జిల్లాలో శుక్రవారం ఓ పురాతన విగ్రహం బయటపడింది. యలమంచిలి మండలం రామచంద్రమ్మ కొండపై తవ్వకాలు జరుపుతున్న సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం లభించింది. ఈ విగ్రహం14వ శతాబ్దానికి చెందిందని స్థానికులు భావిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి విగ్రహన్ని చూడటానికి గ్రామస్థుల భారీగా తరలివస్తున్నారు. దీంతో గ్రామస్థులు పురావస్తు శాఖ అధికారులకు సమాచారం అందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement