మాడుగుల, న్యూస్లైన్ : మీసేవ ద్వారా (ఆన్లైన్లో) భూ రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం సిద్ధమవుతుండటంతో తమ ఉపాధి పోతుందని లెసైన్సులున్న దస్తావేజులేఖరులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో సుమారు 700 మంది దస్తాలేఖరులున్నారు. ఇప్పుడు ఆన్లైన్ విధానం వల్ల తమ కుటుంబాలకు జీవనోపాధి పోతుందని, ఉద్యోగాలు లేకపోయినా దస్తావేజులు రాసుకుంటూ జీవనం సాగిస్తున్నామని పేర్కొంటున్నారు. ఇప్పటికే అడంగల్, ఈసీలకు మీసేవలో పనులు జరగక అత్యవసర సమయాల్లో రైతులు నానా అవస్థలు పడుతున్నారు.
గతంలో సగటున ఒక సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రోజుకి పది నుంచి 12 వరకు రిజిస్ట్రేషన్లు జరిగేవి. ఆన్లైన్ పద్ధతి రావడంతో కనీసం ఒక్క డాక్యుమెంటు అవ్వడం లేదని రిజిస్ట్రేషన్ అధికారులు చెబుతున్నారు. మీసేవ ద్వారా అడంగల్, ఈసీలు రిజిస్ట్రేషన్లు చేయించుకునే పద్ధతిని ఉపసంహరించుకోవాలని దస్తావేజులేఖరులు, రైతులు కోరుతున్నారు. ఈ విషయమై మాడుగుల ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ పి.శంకరరావును ‘న్యూస్లైన్’ సంప్రదించగా గతంలో పట్టాదారు పాసు పుస్తకాలుంటే రిజిస్ట్రేషన్ చేసేవారమన్నారు.
ఇప్పుడు ఆన్లైన్లో సర్వే నంబర్లుంటేనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని చెప్పారు. ఈవిధంగా రైతులకు అడంగల్లో పేర్లు లేక ఆన్లైన్లో తమ పట్టాదారు పాసుపుస్తకం నంబర్లు నమోదు కాక రిజిస్ట్రేషన్లు చేయించుకోలేకపోతున్నారన్నారు.
ప్రభుత్వమే లెసైన్సులిచ్చింది
గతంలో ప్రభుత్వం దస్తావేజులు రాయడానికి లెసైన్సులిచ్చింది. దీంతో దస్తావేజులు రాసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. రిజిస్ట్రేషన్లు మీసేవకు అప్పగిస్తే మా కుటుంబాలు రోడ్డున పడతాయి. మీసేవకు అప్పగిస్తే ఆందోళనకు దిగుతాం.
- కొసిరెడ్డి కృష్ణమూర్తి,
దస్తావేజులేఖరి, మాడుగుల.
రిజిస్ట్రేషన్లు అవ్వలేదు
పాసు పుస్తకాలు ఆన్లైన్లో పెట్టడానికి రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగినా పనులు కావడం లేదు. ఈ పద్ధతి ద్వారా మా పనులవడం లేదు. అడంగల్లో చేర్చి ఆన్లైన్లో పెట్టకపోవడంతో భూములను విక్రయించుకోలేకపోతున్నాం.
- మట్టా రాజేష్, మాడుగుల.
లేఖర్లలో ‘ఆన్లైన్’ అలజడి
Published Wed, Dec 25 2013 2:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)
నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్
మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
కమిన్స్ మాటలు విని షాకైన హార్దిక్! వీడియో వైరల్
జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
కుటుంబాన్ని బండ బూతులు తిట్టిన చంద్రబాబుతో పవన్ పొత్తు..!
చంద్రబాబుపై రైతుల ఆగ్రహం
ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని అతి ప్రవర్తన.. ఇందులో నిజమెంత..?
పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
తప్పక చదవండి
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement