మే 21లోగా ల్యాండ్‌పూలింగ్ పూర్తి | Landpuling completed by May 21 | Sakshi
Sakshi News home page

మే 21లోగా ల్యాండ్‌పూలింగ్ పూర్తి

Apr 23 2015 2:40 AM | Updated on Oct 16 2018 2:49 PM

రాజధాని కోసం చేపట్టిన భూసమీకరణ(ల్యాండ్‌పూలింగ్) ప్రక్రియను మే 21లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సాక్షి, హైదరాబాద్: రాజధాని కోసం చేపట్టిన భూసమీకరణ(ల్యాండ్‌పూలింగ్) ప్రక్రియను మే 21లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భూ సమీకరణను మరింత వేగవంతం చేయడానికి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ సీహెచ్ శ్రీధర్‌కు బాధ్యతలు అప్పగిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి గిరిధర్ అరమానె బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement