శ్రీవారిని దర్శించుకున్న కేఈ కృష్ణమూర్తి | KE krishnamurti vijit tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న కేఈ కృష్ణమూర్తి

Apr 27 2015 10:35 AM | Updated on Sep 3 2017 12:59 AM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోమవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

తిరుమల: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోమవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన వేకువజామున వీఐపీ ప్రారంభ సమయంలో ఆలయానికి వచ్చిన ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తీర్ధప్రసాదాలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement