ఆర్గినెన్స్ ను ఆమోదించవద్దని ప్రణబ్ కు కేసీఆర్ విజ్ఞప్తి | KCR urges Pranab Mukherjee on Polavaram ordinance | Sakshi
Sakshi News home page

ఆర్గినెన్స్ ను ఆమోదించవద్దని ప్రణబ్ కు కేసీఆర్ విజ్ఞప్తి

May 28 2014 5:27 PM | Updated on Aug 15 2018 9:20 PM

ఆర్గినెన్స్ ను ఆమోదించవద్దని ప్రణబ్ కు కేసీఆర్ విజ్ఞప్తి - Sakshi

ఆర్గినెన్స్ ను ఆమోదించవద్దని ప్రణబ్ కు కేసీఆర్ విజ్ఞప్తి

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ నేపథ్యంలో ముంపు గురయ్యే గ్రామాలను ఆంధ్రాలో కలిపివేయాలని జారీ చేయనున్న ఆర్డినెన్స్ మరోసారి తెలంగాణ ప్రాంతంలో ఉద్రిక్తతలకు దారి తీసింది.

హైదరాబాద్: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ నేపథ్యంలో ముంపు గురయ్యే గ్రామాలను ఆంధ్రాలో కలిపివేయాలని జారీ చేయనున్న ఆర్డినెన్స్ మరోసారి తెలంగాణ ప్రాంతంలో ఉద్రిక్తతలకు దారి తీసింది.  

ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలుపాలని మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలిపేందుకు జారీ చేయనున్న ఆర్డినెన్స్ అప్రజాస్వామికమని,  ఆ ఆర్డినెన్స్‌ను ఆమోదించవద్దని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ముంపు గ్రామాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కేసీఆర్ గురువారం బంద్ కు పిలుపునిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement