ఏపీకి వచ్చే పెట్టుబడులకు కేసీఆర్ అడ్డం: రావెల | kcr try to stops investstments in ap says minister raavela | Sakshi
Sakshi News home page

ఏపీకి వచ్చే పెట్టుబడులకు కేసీఆర్ అడ్డం: రావెల

Jul 30 2015 4:58 PM | Updated on Aug 15 2018 9:27 PM

ఏపీకి వచ్చే పెట్టుబడులకు కేసీఆర్ అడ్డం: రావెల - Sakshi

ఏపీకి వచ్చే పెట్టుబడులకు కేసీఆర్ అడ్డం: రావెల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అడ్డుకుంటున్నారని ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు ఆరోపించారు.

హైదరాబాద్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అడ్డుకుంటున్నారని ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొద్దంటూ వివిధ కంపెనీలకు ఆయన ఈ మెయిల్స్ పంపుతున్నారని ఆయన అన్నారు.

ఇలా ఈమెయిళ్లు పంపుతున్నారనేందుకు తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని చెప్పారు. దళితుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రావెల చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement