సాహితీవేత్త శిఖామణికి కళారత్నపురస్కారం | kalaratna purkaram for sikhamani | Sakshi
Sakshi News home page

సాహితీవేత్త శిఖామణికి కళారత్నపురస్కారం

Mar 28 2017 6:34 PM | Updated on Aug 18 2018 8:08 PM

యానాంకు చెందిన సుప్రసిద్ద కవి డాక్టర్‌ శిఖామణి కీర్తి కిరీటంలో మరొక కలికితురాయి చేరింది.

► ఉగాది సందర్భంగా ప్రకటించిన ఎపీ ప్రభుత్వం

యానాం: యానాంకు చెందిన సుప్రసిద్ద కవి, సాహితీవేత్త, కవిసంధ్య సంపాదకులు, పొట్టిశ్రీ  రాములు తెలుగు విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు డాక్టర్‌ శిఖామణి కీర్తి కిరీటంలో మరొక కలికితురాయి చేరింది. ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం శ్రీహేవళంబినామ ఉగాదిని పురస్కరించుకుని ప్రతిష్టాత్మక కళారత్న పురస్కారానికి శిఖామణిని ఎంపిక చేసింది. ఈమేరకు సాంస్కృతికశాఖ సంచాలకులు నుంచి వర్తమానం అందినట్లు మంగళవారం  ఆయన విలేకరులకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement