మల్లన్న సన్నిధిలో వెల్లువెత్తిన భక్తులు | huge devotees in srisailam | Sakshi
Sakshi News home page

మల్లన్న సన్నిధిలో వెల్లువెత్తిన భక్తులు

Nov 30 2015 9:12 AM | Updated on Sep 27 2018 5:46 PM

శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబికామల్లికార్జునస్వామి వార్ల దర్శనానికి సోమవారం భక్తులు వెల్లువెత్తారు.

శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబికామల్లికార్జునస్వామి వార్ల దర్శనానికి సోమవారం భక్తులు వెల్లువెత్తారు. కార్తీక సోమవారం సందర్భంగా వేకువజాము నుంచి శ్రీశైల క్షేత్రం జనంతో కిక్కిరిసింది. స్వామి సర్వదర్శనానికి ఆరుగంటల సమయం పడుతోంది. అలాగే, ప్రత్యేక దర్శనానికి మూడు గంటలపాటు భక్తులు వేచి ఉండాల్సి వస్తోంది.  భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో.. దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement