హిమాచల్ ప్రదేశ్ విషాదాన్ని ముందే ఊహించారా: | Himachal Pradesh Tragedy predicted before | Sakshi
Sakshi News home page

హిమాచల్ ప్రదేశ్ విషాదాన్ని ముందే ఊహించారా:

Jun 13 2014 8:56 PM | Updated on Sep 2 2017 8:45 AM

హిమాచల్ ప్రదేశ్ విషాదాన్ని ముందే ఊహించారా:

హిమాచల్ ప్రదేశ్ విషాదాన్ని ముందే ఊహించారా:

హిమాచల్ ప్రదేశ్ విషాదాన్ని జోతిష్కులు ముందే ఊహించారా? అంటే అవుననే సమధానం వస్తోంది.

హిమాచల్ ప్రదేశ్ విషాదాన్ని జోతిష్కులు ముందే ఊహించారా? అంటే అవుననే సమధానం వస్తోంది. ఉగాది పండగ పంచాంగ శ్రవణంలో విద్యార్ధులకు జల ప్రమాదం పొంచి ఉందని జ్యోతిష్కుడు మునుగు రామలింగేశ్వర ప్రసాద్ వెల్లడించారు. ఆయన చెప్పిన విధంగానే బియాస్ నదిలో విద్యార్ధుల గల్లంతు కావడంతో జోస్యంపై కొంత నమ్మకం కలిగినప్పటికి.. మూఢాచారాలను, జ్యోతిష్కులను నమ్మవద్దని జనవిజ్క్షాన వేదిక ప్రజలను హెచ్చరిస్తోంది. 

 

Advertisement
 
Advertisement
Advertisement