పేదలకు నిత్యావసరాల పంపిణీ | groceries distribution to poor | Sakshi
Sakshi News home page

పేదలకు నిత్యావసరాల పంపిణీ

Jun 21 2015 6:32 PM | Updated on Sep 3 2017 4:08 AM

అనంతపురం పట్టణంలో పేదలకు నిత్యావసరాలు పంచుతున్నఅల్ హస్‌నత్ చారిటబుల్ ట్రాస్ట్ నిర్వాహకులు. చిత్రంలో మంత్రి పల్లె కూడా ఉన్నారు.

అనంతపురం పట్టణంలో పేదలకు నిత్యావసరాలు పంచుతున్నఅల్ హస్‌నత్ చారిటబుల్ ట్రాస్ట్ నిర్వాహకులు. చిత్రంలో మంత్రి పల్లె కూడా ఉన్నారు.

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా అనంతపురం పట్టణంలో నిరుపేద ముస్లింలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

అనంతపురం: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా అనంతపురం పట్టణంలో నిరుపేద ముస్లింలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.  అల్ హస్‌నత్ చారిటబుల్ ట్రాస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించారు.

పట్టణంలోని సురానీ మసీదులో నిర్వహించిన సరుకుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి పల్లె రఘునాథరెడ్డి హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement