పిల్లల కోసం 'గోరు ముద్దల' పథకం | goru muddula plan for children says peethal sujatha | Sakshi
Sakshi News home page

పిల్లల కోసం 'గోరు ముద్దల' పథకం

Jul 8 2015 7:04 PM | Updated on Sep 3 2017 5:08 AM

పిల్లల్లో పౌష్టిక విలువలు పెంచేందుకు 'గోరు ముద్దల పథకాన్ని ప్రవేశపెడుతున్నామని మంత్రి పీతల సుజాత బుధవారం అన్నారు.

హైదరాబాద్: పిల్లల్లో పౌష్టిక విలువలు పెంచేందుకు 'గోరు ముద్దల' పథకాన్ని ప్రవేశ పెడుతున్నామని మంత్రి పీతల సుజాత బుధవారం అన్నారు.  అదే విధంగా ఈ ఏడాది రాష్ట్రంలో 5 వేల అంగన్ వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఆమె చెప్పారు. అంగన్ వాడీ వర్కర్ల జీతాల పెంపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంత్రి వ్యాఖ్యానించారు. దీనిపై కేబినెట్ లో సబ్ కమిటీ వేశామని మంత్రి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement