సెంట్రల్ జైలు నుంచి నలుగురు ఖైదీలు పరార్ | Four prisoners escaped from central jail | Sakshi
Sakshi News home page

సెంట్రల్ జైలు నుంచి నలుగురు ఖైదీలు పరార్

Dec 28 2015 7:53 PM | Updated on Sep 3 2017 2:42 PM

కడప కేంద్ర కారాగారం నుంచి నలుగురు జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తులు సోమవారం సాయంత్రం పరారయ్యారు.

కడప అర్బన్ (వైఎస్సార్ జిల్లా) : కడప కేంద్ర కారాగారం నుంచి నలుగురు జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తులు సోమవారం సాయంత్రం పరారయ్యారు. సాయంత్రం సమయంలో కారాగారం వెనుక వైపు ఉన్న టవర్ వద్ద నిచ్చెన వేసుకుని పరారైనట్లు పోలీసులు తెలిపారు. రవి, రామచంద్ర, దేవ, హనుమంతు అనే జీవిత ఖైదీలు పారిపోయినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement