మందుగుండు సామాగ్రి పేలి ఒకరు మృతి | fire works blasting in visakha, one killed | Sakshi
Sakshi News home page

మందుగుండు సామాగ్రి పేలి ఒకరు మృతి

Jan 26 2015 1:29 PM | Updated on Sep 2 2017 8:18 PM

విశాఖ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం విషాదం చోటు చేసుకుంది.

విశాఖ: జిల్లాలో సోమవారం మధ్యాహ్నం విషాదం చోటు చేసుకుంది. రాంబిల్లిలోని ఓ ఇంట్లో మందుగుండు సామాగ్రి తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది.  ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా,  మరో కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement