ఎక్సైజ్ సిబ్బంది కళ్లల్లో కారంకొట్టి, రాళ్లతో దాడి | Excise employees attacked by Gudumba Manufacturers | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్ సిబ్బంది కళ్లల్లో కారంకొట్టి, రాళ్లతో దాడి

Dec 17 2013 10:03 AM | Updated on Sep 2 2018 4:16 PM

సైదాబాద్లోని సింగరేణి కాలనీలో దాడులు నిర్వహిస్తున్న ఎక్సైజ్ అధికారులు, సిబ్బందిపై గుడుంబా తయారీదారులు దాడులు చేశారు.

మొన్నటికి మొన్న శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్ల ఘాతుకం మరవకముందే .. ఇవాళ అటువంటి ఘటనే హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో అక్రమ గుడుంబా వ్యాపారం జరుగుతోంది. ఈ విషయం తెల్సుకుని అక్కడికి చేరుకున్న మలక్‌పేట్‌ సరూర్‌నగర్ ఎక్సైజ్‌ సిబ్బందిపై గుడుంబా వ్యాపారులు రెచ్చిపోయి ఎదురుదాడికి దిగారు. ఎస్‌ఐ రామ్‌గోపాల్‌, కానిస్టేబుల్ కళ్లల్లో కారంకొట్టి, రాళ్లతో దాడి చేశారు. దీంతో వారు తీవ్రగాయాలపాలయ్యారు.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement