ఏపీలో కొత్తగా 82 పాజిటివ్‌ కేసులు | Corona: 82 new positive Cases Recorded In Ap For Last 24 Hours | Sakshi
Sakshi News home page

గడిచిన 24 గంటల్లో 40 మంది డిశ్చార్జి

Jun 2 2020 11:36 AM | Updated on Jun 2 2020 5:22 PM

Corona: 82 new positive Cases Recorded In Ap For Last 24 Hours - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 12,613 కరోనా పరీక్షలు నిర్వహించగా 82 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 40 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జి  అయిన వారి సంఖ్య 2209  చేరింది. కాగా సోమవారం ఒక్క మరణం కూడా సంభవించలేదు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,200 కరోనా కేసులు నమోదవ్వగా, 64 మంది మృతి చెందారు. ప్రస్తుతం 927 మంది వివిధ కోవిడ్‌ ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. (రెండు లక్షలకు చేరువలో..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement