మహిళా కమిషన్‌ లోగో ఆవిష్కరించిన సీఎం జగన్‌ | CM YS Jagan Launches AP Women's Commission Logo | Sakshi
Sakshi News home page

మహిళా కమిషన్‌ లోగో ఆవిష్కరించిన సీఎం జగన్‌

Dec 16 2019 8:31 PM | Updated on Dec 16 2019 8:44 PM

CM YS Jagan Launches AP Women's Commission Logo - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ లోగోను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఆవిష్కరించారు. సోమవారం అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, హోంమంత్రి మేకతోటి సుచరిత, స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, ఏపీఐఐసీ ఛైర్‌ పర్సన్‌ ఆర్‌కే రోజా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement