రెండు లారీలు ఢీ: క్లీనర్ మృతి | cleaner killed in road accident in guntur district | Sakshi
Sakshi News home page

రెండు లారీలు ఢీ: క్లీనర్ మృతి

Jan 24 2016 9:22 AM | Updated on Aug 30 2018 3:58 PM

గుంటూరు జిల్లా నకరికల్లు మండలం శాంతినగర్ అడ్డురోడ్డు వద్ద ఆదివారం తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొన్నాయి.

గుంటూరు : గుంటూరు జిల్లా నకరికల్లు మండలం శాంతినగర్ అడ్డురోడ్డు వద్ద ఆదివారం తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో క్లీనర్ మృతి చెందారు. డ్రైవర్లు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని...  క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లీనర్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని... పోస్ట్మార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement