వైద్యం వికటించి చిన్నారి మృతి | Child Died With Doctors Mis Healing | Sakshi
Sakshi News home page

వైద్యం వికటించి చిన్నారి మృతి

Sep 29 2019 5:22 PM | Updated on Sep 29 2019 5:27 PM

Child Died With Doctors Mis Healing - Sakshi

సాక్షి, వైఎస్సార్‌: కడప నగరంలోని వంశీ చిన్నపిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ చిన్నారి ఆదివారం మృతి చెందాడు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు వారి బంధువులు డాక్టరు నిర్లక్ష్యం, వైద్యం వికటించడంతోనే చిన్నారి మృతి చెందాడంటూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం కాస్త పెద్దది కావడంతో డాక్టర్‌ వంశీధర్‌ ఆసుపత్రికి తాళాలు వేసి పరారయ్యాడు.

Advertisement
 
Advertisement
Advertisement