ఫిబ్రవరి 6నుంచి ఏపీఎస్‌ ఆర్టీసీ సమ్మె ! | APSRTC JAC Members Request Letter To Minister Acham Naidu | Sakshi
Sakshi News home page

మంత్రి అచ్చెన్నాయుడికి ఆర్టీసీ జేఏసీ నేతల వినతిపత్రం

Jan 24 2019 3:44 PM | Updated on Jan 24 2019 7:08 PM

APSRTC JAC Members Request Letter To Minister Acham Naidu - Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ మంత్రి అచ్చెన్నాయుడికి ఏపీఎస్‌ ఆర్టీసీ జేఏసీ నేతలు గురువారం వినతిపత్రం అందజేశారు. ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కార్మిక సంఘాల నేతలు ఆయనకు ఇచ్చారు. ఫిబ్రవరి 6 నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు ఐకాస సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. సంస్థ ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కార్మికులు సహకరించాలని కోరారు. గతంలో కార్మికులు అడిగినంత ఫిట్‌మెంట్‌ ఇచ్చామని చెప్పారు. ఆర్టీసీ ఇంకా నష్టాల్లోనే ఉందని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement