ఎయిర్ పోర్టు స్థలంపై సర్వే | Air port where the survey | Sakshi
Sakshi News home page

ఎయిర్ పోర్టు స్థలంపై సర్వే

Aug 7 2014 2:17 AM | Updated on Sep 2 2017 11:28 AM

ఎయిర్ పోర్టు స్థలంపై సర్వే

ఎయిర్ పోర్టు స్థలంపై సర్వే

మండలంలోని గూడెపువలసలో ఏర్పాటు చేయనున్న ఎరుుర్ పోర్టుకు సంబంధించిన స్థలాన్ని బు ధవారం కేంద్రం నుంచి వచ్చిన సర్వే బృందం పరిశీలించింది.

గూడెపువలస (భోగాపురం): మండలంలోని గూడెపువలసలో ఏర్పాటు చేయనున్న ఎరుుర్ పోర్టుకు సంబంధించిన స్థలాన్ని బు ధవారం కేంద్రం నుంచి వచ్చిన సర్వే బృందం పరిశీలించింది. బృంద సభ్యు లు గ్రామంలోని ప్రభుత్వ భూమి వివరాలను రెవె న్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలో 2560 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్టు గుర్తించా రు. ఈ మేరకు సదరు భూమి   ప్లాన్‌ను గూగుల్ మ్యాపు ద్వారా పరిశీలించారు. ఆ ప్రాంతంలో గాలి దిశ ఏవిధంగా ఉందన్న అంశాన్ని కూడా పరిశీలించా రు. స్థలం సమీపంలో భారీ విద్యుత్ లైన్లు, కొబ్బరి తోటలు, జీడి మామిడి తోటలు ఉన్నాయూ అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. బృం దానికి కలెక్టరు ఎం.ఎం నాయక్ పూర్తి వివరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బృంద సభ్యులతో పాటు ఆర్‌డీఓ వెంకటరావు, తహశీల్దార్ జనార్ధనరావు, సర్వేయరు పాల్‌దాస్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement