శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో వీఆర్వో ఉషారాణి నివాసంపై ఏసీబీ అధికారులు మంగళవారం దాడి చేశారు.
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో వీఆర్వో ఉషారాణి నివాసంపై ఏసీబీ అధికారులు మంగళవారం దాడి చేశారు. ధ్రువీకరణ పత్రాల కోసం లంచం డిమాండ్ చేశారంటూ ఉషారాణిపై బాధితులు ఫిర్యాదు నేపథ్యంలో ఏసీబీ ఈ దాడులు చేసింది. కాగా ఉషారాణి సోంపేట మండలం మామిడిపల్లి వీఆర్వోగా పని చేస్తున్నారు.