ఏపీలో ఆమ్ ఆద్మీ పార్టీ లోకసభ తొలి జాబితా! | AAP releases first list of nine candidates for Lok Sabha polls in Anadhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో ఆమ్ ఆద్మీ పార్టీ లోకసభ తొలి జాబితా!

Mar 28 2014 9:42 PM | Updated on Apr 4 2018 7:42 PM

ఆంధ్రప్రదేశ్ లోని తొమ్మిది లోకసభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లోని తొమ్మిది లోకసభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది. నిజమాబాద్ లోకసభ స్థానం నుంచి రేపల్లే శ్రీనివాస్, చందనా చక్రవర్తి (మల్కాజిగిరి), చింత స్వామి (వరంగల్-ఎస్సీ), ఛాయ రతన్ (సికింద్రాబాద్), ఆర్ వెంకటరెడ్డి (చేవెళ్ల), కేవీబీ వీరవర ప్రసాద్ (గుంటూరు), జయదేవ్ ఇంజరపు (శ్రీకాకుళం), ఈడీఏ చెన్నయ్య (బాపట్ల-ఎస్సీ), సీఎస్ఎన్ రాజ యాదవ్ (ఒంగోలు) తొలి జాబితాలో చోటు దక్కించుకున్నారు. 
 
ఛాయ రతన్ 1977 బ్యాచ్ కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కాగా, చందనా చక్రవర్తి సామాజిక కార్యకర్త, వర ప్రసాద్ రిటైర్డ్ ఐఏఎఫ్ అధికారి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement