కన్నతల్లిని నరికి చంపిన కొడుకు | A son kills her mother in prakasham district | Sakshi
Sakshi News home page

కన్నతల్లిని నరికి చంపిన కొడుకు

Apr 17 2015 12:06 AM | Updated on Sep 3 2017 12:23 AM

మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామంలో గురువారం కన్నతల్లిని నరికి చంపాడో ఓ కసాయి కొడుకు.

ప్రకాశం(మార్టూరు):మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామంలో గురువారం కన్నతల్లిని నరికి చంపాడో ఓ కసాయి కొడుకు. మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని చిట్టెమ్మ(57)ను ఆమె కన్న కొడుకు మత్తయ్య కిరాతకంగా చంపాడు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని నిందితుడ్ని అరెస్ట్ చేశారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement