వ్యక్తి అనుమానాస్పద మృతి | a man died unconditionally | Sakshi
Sakshi News home page

వ్యక్తి అనుమానాస్పద మృతి

Feb 23 2015 8:36 PM | Updated on Sep 5 2018 4:10 PM

విజయనగరం జిల్లా వేపాడ మండల కేంద్రంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో సోమవారం మృతి చెందాడు.

విజయనగరం(వేపాడ): విజయనగరం జిల్లా వేపాడ మండల కేంద్రంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో సోమవారం మృతి చెందాడు. వివరాలు.... వేపాడ గ్రామానికి చెందిన పి.మహ్మద్(26) ఎలక్ట్రిక్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం సాయంత్రం మహ్మద్ మృతదేహం గ్రామంలోని ఓ ఇంటి వద్ద కనిపించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యా? ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement