చెరువులో పడి బాలుడి మృతి | 8 years old boy drowns in pond | Sakshi
Sakshi News home page

చెరువులో పడి బాలుడి మృతి

Sep 29 2015 3:20 PM | Updated on Sep 17 2018 8:02 PM

కొండాపురం మండలం కొమ్మి గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది.

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా(కొండాపురం) : కొండాపురం మండలం కొమ్మి గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ ఊరి చివరన ఉన్న చెరువులో పడి ఎస్‌కే బాదీ(8) అనే బాలుడు మృత్యువాతపడ్డాడు. బాలుడి మృతదేహాన్ని గ్రామస్తులు వెలికి తీశారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement