అనాథ ఆశ్రమం నుంచి 8 మంది చిన్నారుల పరారీ | 8 orphan children escaped from orphan house | Sakshi
Sakshi News home page

అనాథ ఆశ్రమం నుంచి 8 మంది చిన్నారుల పరారీ

Jun 29 2015 4:26 PM | Updated on Sep 3 2017 4:35 AM

కృష్ణా జిల్లాలోని బుద్దవరం కేర్ అండ్ షేర్ అనాథ ఆశ్రమం నుంచి 8 మంది చిన్నారులు పరారీ అయ్యారు.

కృష్ణా: కృష్ణా జిల్లాలోని బుద్దవరం కేర్ అండ్ షేర్ అనాథ ఆశ్రమం నుంచి 8 మంది చిన్నారులు పరారీ అయ్యారు. పారిపోయిన ఆ ఎనిమిది మంది చిన్నారులు గన్నవరంలోని స్థానికుల సంరక్షణలో ఉంటున్నారు. అయితే నిర్వాహకులు తరచూ కొట్టడం వల్లే పరారయ్యామని చిన్నారులు వాపోతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement