అనాథ ఆశ్రమం నుంచి 8 మంది చిన్నారుల పరారీ | 8 orphan children escaped from orphan house | Sakshi
Sakshi News home page

అనాథ ఆశ్రమం నుంచి 8 మంది చిన్నారుల పరారీ

Jun 29 2015 4:26 PM | Updated on Sep 3 2017 4:35 AM

కృష్ణా జిల్లాలోని బుద్దవరం కేర్ అండ్ షేర్ అనాథ ఆశ్రమం నుంచి 8 మంది చిన్నారులు పరారీ అయ్యారు.

కృష్ణా: కృష్ణా జిల్లాలోని బుద్దవరం కేర్ అండ్ షేర్ అనాథ ఆశ్రమం నుంచి 8 మంది చిన్నారులు పరారీ అయ్యారు. పారిపోయిన ఆ ఎనిమిది మంది చిన్నారులు గన్నవరంలోని స్థానికుల సంరక్షణలో ఉంటున్నారు. అయితే నిర్వాహకులు తరచూ కొట్టడం వల్లే పరారయ్యామని చిన్నారులు వాపోతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement