8 తులాల బంగారం.. వెండి అపహరణ | 8 kgs gold and silver stolen by thieves at Srikakulam district | Sakshi
Sakshi News home page

8 తులాల బంగారం.. వెండి అపహరణ

Nov 7 2014 10:40 AM | Updated on Sep 2 2017 4:02 PM

జిల్లాలోని రాజాం మండలం దోలపేట మారుతినగర్ రెండవ లైన్లో ఓ ఇంట్లో చోరీ జరిగింది.

జిల్లాలోని రాజాం మండలం దోలపేట మారుతినగర్ రెండవ లైన్లో ఓ ఇంట్లో చోరీ జరిగింది. చోరీకి పాల్పడిన దొంగలు 2. 25 లక్షల రూపాయల నగదు, 8 తులాల బంగారం, 50 తులాల వెండి అభరణాలను అపహరించారు.

బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement