8 తులాల బంగారం.. వెండి అపహరణ | 8 kgs gold and silver stolen by thieves at Srikakulam district | Sakshi
Sakshi News home page

8 తులాల బంగారం.. వెండి అపహరణ

Nov 7 2014 10:40 AM | Updated on Sep 2 2017 4:02 PM

జిల్లాలోని రాజాం మండలం దోలపేట మారుతినగర్ రెండవ లైన్లో ఓ ఇంట్లో చోరీ జరిగింది.

జిల్లాలోని రాజాం మండలం దోలపేట మారుతినగర్ రెండవ లైన్లో ఓ ఇంట్లో చోరీ జరిగింది. చోరీకి పాల్పడిన దొంగలు 2. 25 లక్షల రూపాయల నగదు, 8 తులాల బంగారం, 50 తులాల వెండి అభరణాలను అపహరించారు.

బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement