60 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత | 60 quintal pds rice seized in west godavari district | Sakshi
Sakshi News home page

60 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

Oct 17 2014 9:27 AM | Updated on Sep 2 2017 3:00 PM

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం సమీపంలో పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు.

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం సమీపంలో పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా లారీలో అక్రమంగా తరలిస్తున్న 60 కింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  లారీని సీజ్ చేసి... పోలీసు స్టేషన్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement