
మల్కాజిగిరి, అంబర్ పేటలో భారీ సంఖ్యలో అభ్యర్థులు!
తెలంగాణ ప్రాంతంలో నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాత 17 లోకసభ నియోజకవర్గాల్లో 267 మంది బరిలో ఉన్నారని ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు.
Apr 13 2014 11:08 PM | Updated on Oct 8 2018 8:52 PM
మల్కాజిగిరి, అంబర్ పేటలో భారీ సంఖ్యలో అభ్యర్థులు!
తెలంగాణ ప్రాంతంలో నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాత 17 లోకసభ నియోజకవర్గాల్లో 267 మంది బరిలో ఉన్నారని ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు.