200 కిలోల గంజాయి పట్టివేత | 200 kilos horizon captured in vizag | Sakshi
Sakshi News home page

200 కిలోల గంజాయి పట్టివేత

Jun 29 2015 11:20 AM | Updated on Sep 3 2017 4:35 AM

విశాఖపట్నం జిల్లా రోలుగుంట మండలంలో గంజాయి పెద్ద మొత్తంలో పట్టుబడింది.

రోలుగుంట: విశాఖపట్నం జిల్లా రోలుగుంట మండలంలో గంజాయి పెద్ద మొత్తంలో పట్టుబడింది. ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న 200 కిలోల గంజాయిని తూటిపాల - జె.నాయుడుపాలెం రోడ్డులో పెదగడ్డ వంతెన వద్ద సోమవారం ఉదయం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, మరో వ్యక్తి పరారయ్యాడు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement