పదో తరగతి విద్యార్థిని అదృశ్యం | Sakshi
Sakshi News home page

పదో తరగతి విద్యార్థిని అదృశ్యం

Published Mon, Sep 7 2015 4:15 PM

10 class girl student missing

గార్లదిన్నె (అనంతపురం) : పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని వసతి గృహం నుంచి అదృశ్యమైంది. ఈ ఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో సోమవారం చోటుచేసుకుంది. అపర్ణ అనే పదో తరగతి విద్యార్థిని సోమవారం  ఉదయం నుంచి కనిపించకుండాపోవడంతో వసతి గృహం స్పెషల్ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
Advertisement