ఏపీ కేబినెట్ భేటీ 20కు వాయిదా

సాక్షి, అమరావతి: ఈరోజు (బుధవారం) జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం ఈ నెల 20కు వాయిదా పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్టణం, ఢిల్లీ పర్యటనల నేపథ్యంలో ఆయన అందుబాటులో లేకపోవడంతో ఈ భేటీని 20వ తేదీకి మార్చారు. ఆ రోజు మధ్యాహ్నం 3గంటలకు చంద్రబాబు సమక్షంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

Read latest Amaravati News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top