కర్నూల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కర్నూల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. వివరాలివి.. ఆటో-ఆర్టీసీ బస్సు ఒక్కదానికొక్కటి ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top