కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. వివరాలివి.. ఆటో-ఆర్టీసీ బస్సు ఒక్కదానికొక్కటి ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు