ఎంపీ మేకపాటికి క్షీణించిన ఆరోగ్యం | YSRCP MPs Hunger Strike Reach 3rd Day | Sakshi
Sakshi News home page

ఎంపీ మేకపాటికి క్షీణించిన ఆరోగ్యం

Apr 8 2018 10:25 AM | Updated on Mar 22 2024 10:49 AM

ఆంధ్ర ప్రదేశ్‌ ప్రత్యేక హోదా సాధనకై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు చేపట్టిన ఆమరణ దీక్ష మూడో రోజుకి చేరుకుంది. ఏపీ భవన్‌లో నలుగురు వైఎస్సార్‌ సీపీ ఎంపీలు దీక్షను కొనసాగిస్తుండగా.. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అస్వస్థతకు లోను కావటంతో శనివారం ఆయన్ని బలవంతంగా ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఆస్పత్రిలో కూడా ఆయన దీక్ష కొనసాగిస్తుండగా.. ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు చెబుతున్నారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement