హోదా వచ్చే వరకూ పట్టు వీడేదిలేదు

కేంద్రంపై అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగేంత వరకు పట్టువీడేది లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. రెండోసారి ఇచ్చిన అవిశ్వాస తీర్మానం తీసుకోకుండానే లోక్‌సభ మరోసారి వాయిదా పడడంతో ఆ పార్టీ ఎంపీలు సోమవారం మూడోనోటీసు ఇచ్చారు

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top