చంద్రబాబు గద్దె దిగేదాకా నల్ల కండువా ధరిస్తా | YSRCP MLA Rachamallu Prasada Reddy Slams Chandrababu at Vanchana Deeksha | Sakshi
Sakshi News home page

చంద్రబాబు గద్దె దిగేదాకా నల్ల కండువా ధరిస్తా

Jul 2 2018 3:21 PM | Updated on Mar 22 2024 11:30 AM

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు పశువులతో సమానం అని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి ఆరోపించారు. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర విభజన చట్టంలోని హామీల సాధన విషయంలో చంద్రబాబు మోసపూరిత వైఖరి, కేంద్ర ప్రభుత్వ అలసత్వానికి నిరసనగా తలపెట్టిన ‘వంచనపై గర్జన’ దీక్షలో రాచమల్లు మాట్లాడారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement