తాడిపత్రి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. న్యాయం వైపున నిలబడాల్సిన వాళ్లు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారు. కోన ఉప్పలపాడులో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డ జేసీ వర్గీయులను అరెస్ట్ చేయకుండా.. యాడికి పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేశారన్న కారణంతో ముగ్గురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను నిర్భందించారు. పోలీసుల తీరుపై తాడిపత్రి వైఎస్సార్ సీపీ సమన్వయకర్త పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
తాడిపత్రి పోలీసుల అత్యుత్సాహం!
Jan 28 2019 7:12 PM | Updated on Mar 22 2024 11:23 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement