సైనాకు స్వర్ణం.. సింధుకు రజతం..
కామన్వెల్త్ గేమ్స్లో భారత్ స్వర్ణ యాత్ర కొనసాగుతోంది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్లో మరో స్వర్ణం భారత పతకాల పట్టికలో చేరింది. ఉత్కంఠభరిత ఫైనల్లో పీవీ సింధుపై సైనా నెహ్వాల్ అద్భుత విజయం సాధించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు