శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై తాను చేసిన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ చేపట్టిన ఒక్కరోజు నిరాహార దీక్ష ముగిసింది. పవన్కు నిమ్మరసం ఇచ్చి ఉద్దానం కిడ్నీ బాధిత కుటుంబం ఆయన దీక్షను విరమింపజేసింది.
May 26 2018 8:06 PM | Updated on Mar 22 2024 11:23 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement