ఏపీకి భారీ ఎత్తున నిధులు కేటాయించాలి: ఎంపీ

ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి చాలా సంక్షోభంలో ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు అన్నారు. సోమవారం లోక్‌సభలో బడ్జెట్‌పై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఏపీకి భారీ ఎత్తున నిధులు అందివ్వాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్రానికి లెవల్‌ ఫ్లేయింగ్‌ ఫీల్డ్‌లోకి తీసుకు రావాలంటే పరిశ్రయల స్థాపనకు రాయితీలు ఇ‍వ్వాలని కోరారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top