విద్యార్ధులను తరలించేందుకు విజయవాడ సహా కృష్ణా జిల్లా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వేలల్లో ఆర్టీసీ, ప్రయివేటు బస్సులు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లాలో 650, గుంటూరు జిల్లాలో 840 ఆర్టీసీ బస్సులతో పాటు మరో వందల సంఖ్యలో విద్యాసంస్థల బస్సులను స్వాధీనం చేసుకొని జనాన్ని తరలించనున్నారు. ఒంగోలు నుంచి 150 బస్సులు, పశ్చిమగోదావరిలో ప్రయివేటు విద్యాసంస్థల బస్సులతో పాటు 169 ఆర్టీసీ బస్సులను వినియోగిస్తున్నారు.
హైటెక్కు దీక్ష
Apr 20 2018 7:06 AM | Updated on Mar 22 2024 10:49 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement